ప్రజాశక్తి-డుంబ్రిగూడ: పాత పెన్షన్ సాధనకై పాడేరులో జరిగే సంకల్ప దీక్ష సభను ప్రభుత్వం అరెస్టులతో భగం చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర కార్యదర్శి వి.మహేష్ తీవ్రంగా ఖండించారు.
ప్రజాశక్తి - అనంతగిరి :గిరిజన చట్టాలను ఉల్లంఘించి తమ మనుగడను ప్రశ్నార్థకం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏజెన్సీలో పెడితే సంప్రదాయ ఆయుధాలతో తరిమి తరిమి కొడతామని పలువురు నేతలు, ఆది
ప్రజాశక్తి-ముంచింగి పుట్టు:మండలంలో వనుగుమ్మ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి- అరకులోయరూరల్:వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు. సమన్వయంతో పని చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి - పాడేరు:గిరిజన చట్టాలను ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏజెన్సీలో ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ చింతపల్లి మండ