ప్రజాశక్తి-పాడేరు: తాగునీటి సమస్యపై చింతపల్లి మండల కేంద్రంలోని ఆర్ డబ్ల్యుఎస్ కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా పెదబయలు మండలం గలగండ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 5 మందిని హుటాహుటిన 108 వాహనంలో జిల్లా జిల్లా ఆసుపత్రికి తరలించి తరలించి వ
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 1ని తీసుకొచ్చిందని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స విమర్శించారు.