ప్రజాశక్తి-పాడేరు: ఆకస్మికంగా మృతి చెందిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ కుటుంబానికి సహౌద్యోగులు, పలువురు దాతలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆసరాగా నిలిచారు.
ప్రజాశక్తి-పాడేరుటౌన్: స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. వెలుగు అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని స్పష్టం చేసారు.
ప్రజాశక్తి-పాడేరు : ఏజెన్సీలో కాఫీ రైతుల ప్రోత్సాహక బకాయిలను ఐటిడిఏ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాఫీ రైతుల సంఘం, ఏపీ గిరిజన సంఘం సంయుక్తంగా పాడేరు ఐటిడిఏ వద్ద
ప్రజాశక్తి-వి ఆర్ పురం : మండలంలోని రాయి గూడెం హాస్పటల్ సందర్శించిన ఎంపీపీ కారం లక్ష్మి సిపిఎం బృందం డాక్టర్ వివరణ అడగగా ఆమె మాట్లాడుతూ మలేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయని