ప్రజాశక్తి-పెదబయలు:మండలంలో అరడకోట పంచాయతీ నిమ్మగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి నాగేశ్వర్రావు అధ్వర్యంలో.ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు.
ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మారు మూల బూర్జ పంచాయతీ పాట్కదౌడ సరిహద్దు గ్రామాలకు రహదారి నిర్మాణానికి జడ్పీటీసీలు రేగం మత్య్సలిగం, దీసరి గంగరాజు, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిలు గు
ప్రజాశక్తి-పాడేరు:విద్యార్దుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గోరుముద్దలో భాగంగా మరో పోషకాహారం రాగి జావను చేర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.
ప్రజాశక్తి-అనంతగిరి:సాగులో ఉన్న రైతుల భూములను విజయనగరం జమీందారుల రాజులు తమవి అంటూ స్థానిక రెవిన్యూ అధికారులతో కలిసి రహస్య సర్వేలు నిర్వహిస్తున్న బృందాన్ని స్థానిక జెడ్పిటిసి దీసరి