ప్రజాశక్తి-పాడేరు(అల్లూరిజిల్లా) : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపై ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రజా పోరుబాట పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం,
తొలితరం కమ్యూనిస్టు, గిరిజనోద్యమ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు కుంజా బొజ్జి 2వ వర్థంతి కార్యక్రమాలు విలీన నాలుగు మండలాల్లో బుధవారం సిపిఎం శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
ప్రజాశక్తి-డుంబ్రిగూడ: మండలంలో బుధవారం మధ్యాహ్నం భారీ పిడుగుల శబ్దాలతో కూడిన భారీ కారణంగా ఓ గిరిజన యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.
ప్రజాశక్తి-హుకుంపేట:స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల పక్కన గ్రౌండ్లో వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే ఫాల్గుణకు నిరసన సెగ తగిలింది.
ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలోని 618 మంది లబ్దిదారులకు ఈబీసీ నేస్తం రెంతడో విడత కింద రూ.92.70 లక్షలను నేరుగా లబ్దిదారుల ఖాతాలకు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేసినట్
ప్రజాశక్తి- అరకురూరల్:డుంబ్రిగూడ మండలంలోని కితలంగి పంచాయతీ వయా గ్రామంలో ఈనెల 3 న హత్య చేసి సజీవ దహనానికి పాల్పడిన 14 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అరకు సీఐ జి.దేముడు బాబు చెప్