ప్రజాశక్తి -అరకులోయ రూరల్:జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి -అనంతగిరి: గత ఐదేళ్లు క్రితం మంజూరైన రోడ్డు పనులను పారెస్టు అధికారుల అభ్యంతరాలతో నిలిచి పోయిందని గిజనులు చేతులు జోడించి వినుత్నంగా నిరసన చేపట్టారు.
ప్రజాశక్తి -అనంతగిరి : మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యాలు లేక అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.