ప్రజాశక్తి-పాడేరు: రెజ్లర్ల పై లైంగికంగా దాడి చేసిన బిజెపి ఎంపి బ్రిజు భూషణ్ను తక్షణం అరెస్టు చేయాలని ప్రజాసంఘాల పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గురువారం
ప్రజాశక్తి-పాడేరు:గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు గిరిజనుల్ని సంఘటితం చేసి ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర తెలిపారు.
ప్రజాశక్తి-పాడేరు: తమ సమస్యల పరిష్కారం కోసం అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రుల శానిటేషన్ కార్మికులు ఈనెల 19 శుక్రవారం నుంచి తమ విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతు
ప్రజాశక్తి-పెదబయలు : శ్రీ శ్రీ మొదకొండమ్మ జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన స్థానిక ప్రజాప్రతిందులు మండల కేంద్రంలో ఈనెల 28, 29, 30న జరుగు ఉత్తరంద్ర ఆరాధ్య ద
ప్రజాశక్తి -అనంతగిరి:మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి సచివాలయం సిబ్బంది హాజరు కాక వడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మండిపడ్డారు.
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని గుంటసీమ పంచాయతీ చర్యవలస గ్రామంలో మరమ్మతు గురైన సోలార్ తాగునీటి పథకాన్ని మరమ్మత్తు చేసి వెంటనే తాగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ ఆ గ్రామస్తుల
ప్రజాశక్తి-విఅర్ పురం : మండలంలోని మన్యం ప్రాంతం అంటే చల్లగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే తెల్లవారితే చాలు సూర్యకిరణాలు ప్రతి చోట విస్తరిస్తాయి.