AlluriSeetharamaraju

May 26, 2023 | 23:53

ప్రజాశక్తి- పాడేరు: రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీకి సంసిద్ధం కావాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

May 26, 2023 | 00:15

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీ వేడీగా సాగింది.

May 26, 2023 | 00:14

ప్రజాశక్తి - పెదబయలు :స్థానిక అటవీశాఖ రేంజ్‌ అధికారి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో గురువారం అటవీ శాఖ రేంజ్‌ కార్యాలయం నుండి పర్యావరణంపై అవగాహనా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

May 26, 2023 | 00:12

ప్రజాశక్తి-పాడేరు : మన బడి నాడు నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న అబివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

May 25, 2023 | 15:12

ప్రజాశక్తి-పెదబయలు : డా.అంబేద్కర్ కూడలిలో స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నము ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 10వరోజు ప్రపంచం పర్యావరణ పరి

May 24, 2023 | 23:45

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని బుధవారం ఉరుములతో కూడిన గాలివాన బీభత్సం కారణంగా పలుచోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.కొండిభ పంచాయతీ పరిధి బోరిబోరి వలస గ్రామంలో భారీ మామ్మిడి చెట్టు ఇంటి సమీపంలో కూలి

May 24, 2023 | 23:44

ప్రజాశక్తి- అరకులోయ:అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్‌ లో కనీస సదుపాయాలు కల్పించాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్‌ దేవ్‌ డిమాండ్‌ చేశారు.

May 24, 2023 | 23:42

ప్రజాశక్తి -పాడేరు:విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెనను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత కుమార్‌ సూచించారు.

May 23, 2023 | 16:45

ప్రజాశక్తి-పాడేరు(అల్లూరి జిల్లా) : అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో జూన్‌ 6 నుంచి 8 వరకు ఆదివాసి సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్

May 22, 2023 | 23:50

ప్రజాశక్తి -అనంతగిరి:బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టింది.

May 22, 2023 | 23:49

ప్రజాశక్తి-పాడేరు:ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

May 22, 2023 | 23:47

ప్రజాశక్తి-పాడేరు:తమ వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పాడేరు డివిజన్లోని ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె సఫలీకృతం అయ్యింది.