AlluriSeetharamaraju

May 30, 2023 | 00:14

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ విత్తనాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీపీ బి.ఈశ్వరి సూచించారు.

May 30, 2023 | 00:13

ప్రజాశక్తి-పెదబయలు:మండల కేంద్రంలో సోమవారం జరిగిన సంతలో పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సెంటైన్స్‌ స్కూల్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢ కొంది.

May 30, 2023 | 00:11

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:యానిమేటర్లకు మూడు సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో

May 28, 2023 | 23:47

ప్రజాశక్తి - పెదబయలు :మండలంలో సీతగుంట గ్రామంలో ఆదివారం అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, ఉమ్మడి జిల్లా ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పర్యటించారు.

May 28, 2023 | 23:46

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌:2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 528 మార్కులు సాధించి అల్లారి జిల్లా ముంచంగిపుట్టు మండల టాపర్‌ గా నిలిచిన ముగ్గు పైడి నవనీత్‌ ఎపి ఐక్య జంగమ సంక్షేమ సంఘం

May 28, 2023 | 23:44

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:అంగన్‌వాడీ వర్కర్లకు గ్రాడ్యూటీ చెల్లించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు.

May 28, 2023 | 15:00

జూన్ 20నుండి పోలవరం ముంపు మండలాలలో జరిగే మాహా పాదయాత్రను జయప్రదం చేయండి  ప్రజాశక్తి-విఅర్ పురం : ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి ఆజీవ

May 28, 2023 | 00:38

ప్రజాశక్తి- రావికమతం: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హత గల ప్రజలందరికీ అందే విధంగా సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ పటాన్‌ శెట్టి రవి

May 28, 2023 | 00:33

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: స్థానిక రైతు బజారును వినియోగంలోకి తీసుకురావాలని ఇన్చార్జి సబ్‌ కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ ఆదేశించారు.

May 28, 2023 | 00:24

ప్రజాశక్తి -పాడేరు:అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ 11 మండలాల్లో జరుగుతున్న (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) ఉపాధి హామీ పథకం పనుల్లో కనీస సదుపాయాలు కానరాలేదు.

May 26, 2023 | 23:57

ప్రజాశక్తి- ముంచింగి పుట్టు:మండల కేంద్రంలోని 12వ వార్డు రామాలయం వీధి లో తాగునీటి సమస్య నెలకొందని కించాయిపుట్టు వైస్‌ సర్పంచ్‌ పెనుమాల సరోజినీ తెలిపారు.

May 26, 2023 | 23:54

ప్రజాశక్తి -హుకుంపేట::గర్భిణి తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురి కావడంతో సొంత ఆటోలోనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిన ఘటన హుకుంపేట మండల తీగలవలస పంచాయతీ వై గరుడపల్లి గ్రామంలో చోట