AlluriSeetharamaraju

Jun 02, 2023 | 23:51

ప్రజాశక్తి-హుకుంపేట: నూతనంగా రహదారి నిర్మాణం చేపట్టాలని మండలంలోని బూర్జ పంచాయతీ 5 గ్రామ ప్రజలు విన్నవించారు.

Jun 02, 2023 | 23:49

ప్రజాశక్తి- అరకు లోయ :వస్తువులు కొన్నప్పుడు మోసపోతున్న గిరిజన వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగదారుల చట్టం అవసరమని వినియోగదారుల వివాదాల కమిషన్‌ -2 జడ్జి జి.వెంకటేశ్వరి తె

Jun 02, 2023 | 23:34

పజాశక్తి-పాడేరు: స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదును విచారణ చేసి పరిష్కరించాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Jun 02, 2023 | 13:52

వి ఆర్‌ పురం (అల్లూరి) : వి ఆర్‌ పురం మండలం రేకపల్లి నుండి ముంపు మండలాల మీదుగా విజయవాడ వరకు జూన్‌ 20న పాదయాత్ర ప్రారంభం అవుతుందని, నిర్వాసిత కుంటుంబం నుం

Jun 01, 2023 | 23:26

ప్రజాశక్తి -హుకుంపేట:సారా రవాణా చట్టరీత్యా నేరమని స్థానిక ఎస్సై బి.సతీష్‌ తెలిపారు.

Jun 01, 2023 | 23:25

ప్రజాశక్తి -హుకుంపేట:ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వరి విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సీదరి సాంబ కోరారు.

Jun 01, 2023 | 23:23

ప్రజాశక్తి పాడేరు : రైతుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సొమ్మును జమ చేసిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు.

Jun 01, 2023 | 17:34

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరిజిల్లా) : మండలంలోని జడ్డంగి, రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్లో 35 కేసుల్లో పట్టుబడిన 398 లీటర్ల నాటుసారాను ఏఎస్పీ జగదీష్‌ అదహళ్

May 31, 2023 | 23:54

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహానాడులో టిడిపి ప్రకటించిన మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ బండలు, ప్రతి నెల రూ 1500లతో పాటు బస్సులో ఉచిత ప్రయాణానికి ప్రకటించడంతో ఆ పార్టీ మహిళ అ

May 31, 2023 | 23:53

ప్రజాశక్తి-పాడేరు: వరల్డ్‌ నో టొబాకో డే ను పాడేరులో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

May 31, 2023 | 15:26

ప్రజాశక్తి-పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  వరల్డ్ నో టొబాకో డే ను నిర్వహించారు.