AlluriSeetharamaraju

Jul 31, 2023 | 23:57

ప్రజాశక్తి-పాడేరు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తక్కువ వేతనాలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ దుయ్యబట్

Jul 31, 2023 | 16:36

ప్రజాశక్తి-విఆర్ పుర(అల్లూరి) : ప్రజాసేవలో ఎంపీపీ విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి, వీఆర్వో, రామవరం గ్రామపంచాయతీ సెక్రెటరీ తాతారావు ముందుకు సాగారు.

Jul 30, 2023 | 22:59

ప్రజాశక్తి-పాడేరు:మణిపూర్‌ రాష్ట్రంలో రోజు రోజుకి చెల రేగుతున్న హింసాకాండను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాడేరు పట్టణంలో క్రైస్తవ సంఘాలు ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్య

Jul 30, 2023 | 22:57

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కింజేరు గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు, మహిళలు వర్షంలో ఖాళీ

Jul 30, 2023 | 22:55

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండలంలోని చొంపి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని చొంపి పంచాయతీ పీసా కమిటీ కార్యదర్శి, వైసీపీ సీనియర్‌ కార్యకర్త రాజ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.ఈ మేరకు ఆదివార

Jul 30, 2023 | 15:03

ప్రజాశక్తి-పెదబయలు : స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు సెలవు వస్తే చాలు సంక్షేమశాఖ అధికారులు ఇళ్లకు పంపేంచేస్తున్నారు.

Jul 30, 2023 | 13:06

విఆర్‌.పురం (అల్లూరి) : శబరి గోదావరి సంగ్రామంలో మండలంలోని గొల్లగూడెం గ్రామాన్ని నీటమునిగిన ప్రజలను సిపిఎం బృందం నేతలు ఆదివారం పరామర్శించారు.

Jul 29, 2023 | 23:52

ప్రజాశక్తి -నక్కపల్లి :మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 31న అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మిడ్‌ డే మిల్స్‌ యూనియన్‌ రాష

Jul 29, 2023 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:మండలంలో అనేక మారుమూల గ్రామాలకు రహదారుల సౌకర్యం లేక గిరిజనుల వేదన అరణ్య రోదనగా మారుతోంది.

Jul 29, 2023 | 23:41

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈనెల 31న చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ ముట్టడిని మధ్యాహ్నం భోజన కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శం

Jul 29, 2023 | 23:40

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజేపి జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర ఏజెన్సీ ప్రాంత బంద్‌కు పిలుపునకు ఆలోచిస్తున్నట్లు ఎపి ఆదివాసీ గిరిజన