ప్రజాశక్తి -అరకులోయ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని నూతన మద్యం షాపులకు అనుమతి ఇస్తూ తీసుకొచ్చిన జిఓ 667 ను ఉపసంహరించుకోవాలని ఐద్వా ఆధ్వర్యాన నిరసన చేపట్టారు.
ప్రజాశక్తి-పాడేరు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నాడు నేడు రెండవ విడత కింద ప్రభుత్వం కోటీ 27 వేలు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మి తెలిప