ప్రజాశక్తి -అరకులోయ రూరల్:యుటీఎఫ్ జీపు జాతాలో భాగంగా మంగళవారం రెండో రోజు అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సందర్శించారు.
ప్రజాశక్తి-చింతూరు : గ్రామీణ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులపై సోమవారం తుమ్మల గ్రామంలో జరిగిన గ్రామసభలో ఎంపిటిసి వేక రాజ్ కుమార్ అధికారులను నిలదీశారు.
ప్రజాశక్తి-పాడేరు: జిఒ-3 రిజర్వేషన్ సాధనకు యువత పోరాడకపోతే నిరుద్యోగ సమస్య ఎదుర్కోక తప్పదని, రిజర్వేషన్ సాధన ఉద్యమానికి గిరిజన యువత సిద్ధం కావాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్
ప్రజాశక్తి -విఆర్.పురం : మండలంలోని గుర్రంపేట, నూతిగూడెం గ్రామాల ప్రజలకు ఎఎస్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గూంజు సంస్థ సహకారంతో 288 మందికి రూ.మూడు లక్షల విలువైన నిత్యావసరాల కిట
ప్రజాశక్తి -విఆర్ పురం: గోదావరి వరదల్లో ఇళ్లు, పంటలు, ఇతర ఆస్తులను నష్టపోయిన ముంపు బాధితులందరికీ ప్రభుత్వపరంగా పరిహారమిచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావ