ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని వాలసి పంచాయతీ పరిధి ఊటగడ్డ గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులను స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు గురువారం పరిశీలించారు.
ప్రజాశక్తి-పాడేరురూరల్: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పేద గిరిజనులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి సూ
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: బోయ వాల్మీకి, బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చితే ఉద్యమ పోరు సాగించక తప్పదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి సూర్యనారాయణ హెచ్చరించారు.