AlluriSeetharamaraju

Nov 01, 2022 | 23:38

సచివాలయం పక్కనే పదిరోజులుగా ఇదే పరిస్థితి కనీసం కన్నెత్తి చూసి, పట్టించుకునే నాధుడే కరువు

Nov 01, 2022 | 23:37

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాడు నేడు నిధులు రూ47.19 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మంగళవారం శంకుస

Nov 01, 2022 | 23:35

ప్రజాశక్తి - సీలేరు: గర్భిణులు ఆరోగ్యంపై ఆశావర్కర్లు ప్రత్యేక దృష్టి సారించి, వారిని రెగ్యులర్‌గా ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు తల్లీబిడ్డ శ్రేయస్సు దృష్ట్యా

Nov 01, 2022 | 23:25

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: అరకులోయ ట్రైబల్‌ మ్యూజియం ఎదురుగా నూతనంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ షాపులు నెలసరి అద్దెలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కేటాయించిన షాపుల వద్ద నిరసన చేపట్టార

Nov 01, 2022 | 23:22

ప్రజాశక్తి-హుకుంపేట:పెట్రోల్‌, గ్యాస్‌ వినియోగ దారులకు నాణ్యమైన సేవలందించాలని ఐటిడిఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ ఆదేశించారు. స్వచ్ఛత, నాణ్యతల పరమాణం పక్కాగా అమలు చేయాలన్నారు.

Nov 01, 2022 | 23:21

ప్రజాశక్తి-పెదబయలు:ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వైధ్యాదికారులను ఆదేశించారు.

Nov 01, 2022 | 00:00

ప్రజాశక్తి- అరకులోయ :అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయ మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో గిరిజన మహిళా సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో

Oct 31, 2022 | 23:59

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఈనెల 4, 5 తేదీలలో చింతపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక మెగా సదరం శిబిరం నిర్వహిస్తున్నామని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు.

Oct 31, 2022 | 23:57

ప్రజాశక్తి -పాడేరు: పిఎంజిఎస్‌వై, ఎల్‌డబ్ల్యుఇఎ ఆర్‌సిపి పధకాల కింద మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు.

Oct 31, 2022 | 15:36

ఎంపీపీ గోము వెంకటలక్ష్మి  ప్రజాశక్తి-రాజవొమ్మంగి: మండలంలోని తంటికొండ పంచాయితి తంటికొండ గ్రామంలో రంపంచోడవరం నియోజకవర్గ ఎంఎల్ఏ

Oct 30, 2022 | 23:09

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలం గసభ పంచాయతీ గ్రామాల్లోని గిరిజనులకు ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్థానిక సిపిఎం సర్పంచ్‌ పి సునీత చెప్పారు.

Oct 30, 2022 | 23:08

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో నవంబర్‌ నెలలో జగనన్న క్రీడా సంబరాలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత క్రీడా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స