AlluriSeetharamaraju

Nov 12, 2022 | 23:47

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అనేక సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు తెలిపారు.

Nov 12, 2022 | 23:46

ప్రజాశక్తి-పాడేరు:మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు మండలం జామిగూడ, పెదబయలు మండలం బూసిపుట్టు పంచాయతీ పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ శనివారం సుడిగాలి పర్యటన చేశార

Nov 12, 2022 | 14:24

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో గల పెదబయలు మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజం ఆశ్రమ ఉన్నత బాలి

Nov 12, 2022 | 00:39

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

Nov 12, 2022 | 00:37

ప్రజాశక్తి -సీలేరు

Nov 12, 2022 | 00:36

ప్రజాశక్తి - మారేడుమిల్లి

Nov 12, 2022 | 00:08

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని చిన్నల బుడు పంచాయతీ హట్టగూడ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు పై బైఠాయించ

Nov 12, 2022 | 00:07

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:'మీ కోసం మీ పోలీసు' కార్యక్రమంలో భాగంగా అరకులోయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సిఐ జీడి బాబు మూఢనమ్మకాలు, గంజాయి మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై విద్యార్థులక

Nov 12, 2022 | 00:06

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: విశాఖపట్నంలో నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోయ నాలుగు రోడ్డు జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు.

Nov 10, 2022 | 23:46

ప్రజాశక్తి- డుంబ్రిగూడ: మండలంలోని గసభ పంచాయతీ లోగిలిగెడ్డ వద్ద వంతెన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ గురువారం శంకుస్థాపన చేశారు.

Nov 10, 2022 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించి తెలియ జేయాలని జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి కోరారు.

Nov 10, 2022 | 23:42

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:ప్రధాని మోడీ పర్యట నను వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద గురువారం గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.