ప్రజాశక్తి-హుకుంపేట:ప్రజల గొంతుకగా నిలిచే మీడియా ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అని, మంచి కథనాలు రాస్తే విలేకర్లకు గుర్తింపు ఉంటుందని ఎపిటిఅర్ఏ మండల అధ్యక్షులు, కార్యదర్శి కె.ఆనం
ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: ఈనెల 20న పాడేరులో జరిగే గిరిజన సంక్షేమ, విద్యారంగ సమస్యలపై జరిగే రాష్ట్రస్థాయి విద్యా సదస్సు పోస్టర్ను మండల కేంద్రంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఆర్.పుం
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికమైంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాలలో పొగ మంచు దట్టంగా కురుస్తోంది.