ప్రజాశక్తి -విఆర్ పురం: మండలంలోని రేఖపల్లి పంచాయతీ కేంద్రంలో పెట్ట బుచ్చయ్యవీధిలో తాగునీటి పైపులైన్ పనులకు స్థానిక సర్పంచ్ పూనెం సరోజిని ఆదివారం శంకుస్థాపన చేశారు.
ప్రజాశక్తి-పెదబయలు:మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన జామిగూడ పంచాయతీలో శుక్రవారం అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు సుడిగాలి పర్యటన చేశారు.
ప్రజాశక్తి-పాడేరు: గిరిజన సంక్షేమ శాఖలోని విద్యా రంగ సమస్యల పరిష్కారానికై అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో ఈనెల 20న ఆదివారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) రాష్ట్ర స్థాయి విద్యా