Nov 20,2022 12:15

పాడేరు (అల్లూరి) : పాడేరులో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు ఆదివారం ప్రారంభమయ్యింది. ఈరోజు ఉదయం గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు కలిసి భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.