ప్రజాశక్తి-పాడేరు టౌన్: సేవా భావంతో ఇండియన్ రెడ్ క్రాస్ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని రెడ్ క్రాస్ చైర్మన్, ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి మాయిస్టు ప్రభావిత ప్రాంతమైన దొరగుడా గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం తక్షణమే పూర్తి చేసి, వినియోగం లోకి తీసుకురావాలని సర్ప
ప్రజాశక్తి-కొయ్యురు : సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ మహాసభ డిసెంబర్ 20, 21 తేదీల్లో పాడేరులో జరుగుతుందని, ఈ మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు వై.అప్పలనాయుడు పిలుపు
ప్రజాశక్తి-హుకుంపేట:వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం అని, మారుమూల గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని టిడిపి ఎస్టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర అన్నారు.