ప్రజాశక్తి-పాడేరు:భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్ధాయి సైన్స్ క్విజ్ పోటీలు పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగ
ప్రజాశక్తి -అరకులోయ రూరల్: మహిళలపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్త్రీలకు క్షమాపణ చెప్పాలని ఐద్వా రాష్ట్ర అద్యక్షురాలు ప్రభావతి డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి -కూనవరం : అటవీ హక్కుల చట్టం-2005ను అమలు చేసి, మన్యంలోని గిరిజనులందరికీ సాగులో ఉన్న భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజన సంఘం నేత పాయం సీతారామయ్య డిమాండ్ చేసారు.
ప్రజాశక్తి-పాడేరు: గిరిజనుల జీవనాధారమైన అటవీ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలను నెలకొల్పాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ ప్రభుత్వానికి సూచిం