ప్రజాశక్తి-అరకు : అరకు లోయ మండలం కొత్తబల్లుగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్ లో అనుమానస్పదంగా భార్యాభార్తలు మృతి చెందారు. టీచర్ డిప్యూటీ వార్డెన్ గా పనిచేస్తు
ప్రజాశక్తి-పాడేరు: కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి- అనంతగిరి : పండ్ల తోటల పెంపకంతో రైతులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని రాష్ట్ర సిఆర్డి ప్లాంటేషన్ సెక్షన్ డిప్యూటీ కమిషనర్ సి.భవాని అన్నారు.
ప్రజాశక్తి- అరకులోయ : సుగంధ ద్రవ్యాల సాగుకు మన్యం నిలయమని జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించ