ప్రజాశక్తి-పెదబయలు రూరల్: అన్ని వర్గాల ప్రజలకు సిఎం జగన్మోహన్ వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, టిడిపి అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ కిడారి శ్రావణ్ కుమార్ విమర్శించారు.
ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో సిఐటియు అనేక సమరశీల పోరాటాలు చేసింది. గిరిజన ప్రాంతంలో కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాల గడ్డగా ఏజెన్సీకి సిఐటియు పేరు తీసుకొచ్చింది.
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కురిడి పంచాయతీ సనత్నగర్ గ్రామంలో వితంతు, నిరుపేద మహిళలకు మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర ఏజెన్సీ మహిళ విభాగ అధ్యక్షురాలు కృష్ణకుమారి, అల్లూరి
ప్రజాశక్తి -పాడేరు : విజరు దివస్ సందర్భంగా జాతీయ సేవా పథకం పాడేరు ఆధ్వర్యంలో రక్త చైతన్యకర్త, రాష్ట్ర సేవా పురస్కార్ అవార్డు గ్రహీత గణేష్ కొమ్మోజు సహాయ సహకారంతో రెడ్క్రాస్ బ్ల
ప్రజాశక్తి -ముంచింగిపుట్టు :మండలంలోని అతి మారుమూల వనగుమ్మ పంచాయతీ కిరంబో గ్రామంలో విశాఖపట్నం నవనిర్మాణ సమితి స్వచ్ఛంద సేవాసంస్థ సౌజన్యంతో రూ.ఐదు లక్షలతో నిర్మించిన గ్రావిటీ పథకాన్న