ప్రజాశక్తి-అరకులోయ రూరల్:తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరణ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు డిమాండ చేశారు.
ప్రజాశక్తి- పెదబయలు :అటవీ ప్రాంతాన్ని కార్పొరేటర్ కంపెనీలకు అప్పగిస్తే ఊరుకోమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న గిరిజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా
ప్రజాశక్తి-పాడేరుటౌన్: పాడేరు ఐటిడిఎ గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వరకు గిరి విజ్ఞాన సంబరాలను నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధం చేసింది.
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:తెలుగుదేశం హయాంలోనే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా చింతపల్లి, కొయ్యూరు మండలాల సరిహద్దున ఎర్రవరం ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు సిఎం జగన్ రద్దు చేయాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్