ప్రజాశక్తి-అరకులోయ రూరల్:ఇంటర్నేషనల్ మార్కెట్లో అధిక ధర ఉన్నా కాఫీ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించ లేదని కాపీ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గెమ్మెలి చినబాబు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఏజెన్సీలో ఉత్పత్తి చేస్తున్న పసుపు పంటను ట్రేడర్లు నేరుగా గిరిజన రైతుల నుండి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు.
ప్రజాశక్తి ముంచింగిపుట్టు: మండలంలోని దారేల పంచాయతీ గన్నేడ గ్రామానికి చెందిన పాతికేళ్ల నివాసి కోర్ర సింహాచలానికి కించాయిపుట్టు పంచాయతీ రాములు గ్రామానికి పదిహేనేళ్ల బాలికతో జరగనున్
ప్రజాశక్తి- పెడబయలు : వారపుసంతల్లో గిరిజనోత్పత్తులు అటవీ ఉత్తత్తుల కొనుగోళ్లు, గిట్టుబాటు ధర కల్పన, తూకాల్లో మోసాలపై జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశాల మేరకు సోమవారం పెదబయలు వా