National

Nov 09, 2023 | 16:46

పాట్నా :   రాష్ట్రంలో రిజర్వేషన్‌లను 50 శాతం నుండి 65 శాతానికి పెంచడానికి అనుమతించే బిల్లుని గురువారం బీహార్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Nov 09, 2023 | 15:26

జైపూర్‌ :   రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలెట్‌ పేర్కొన్నారు.   రాజస్

Nov 09, 2023 | 14:47

కోల్‌కతా  :  తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రా పోరాటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ మద్దతు పలికారు.

Nov 09, 2023 | 13:20

న్యూఢిల్లీ  :   ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు బుధవారం ఎలక్షన్‌ కమిష

Nov 09, 2023 | 12:25

న్యూఢిల్లీ :   ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు  హైకోర్టులన

Nov 09, 2023 | 11:09

న్యూఢిల్లీ :   ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత్య సన్నిహితుడైన గౌతమ్‌ అదాని సంస్థల అక్రమాలపై పరిశోధనాత్మక కథనాలు అందించిన పాత్రికేయుడు ఆనంద్‌ మంగ్నాలే ఫ

Nov 09, 2023 | 11:03

కొల్‌కతా  : గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహౌమానికి భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గు సిగ్గు అంటూ బుధవారం నాడిక్కడ వామపక్షాల ఆధ్వర్యాన జరిగిన సాలిడా

Nov 09, 2023 | 10:48

తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

Nov 09, 2023 | 10:43

సమాజాన్ని పీడిస్తూ లోతుగా పాతుకుపోయిన సమస్య ఇది : సుప్రీంకోర్టు

Nov 09, 2023 | 09:27

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 4 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

Nov 09, 2023 | 08:14

గురుగ్రామ్‌ : డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు జైపూర్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.

Nov 08, 2023 | 16:52

న్యూఢిల్లీ :   టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ చేపట్టనున్నట్లు బిజెపి ఎంపి పేర్కొన్నారు.