National

Nov 08, 2023 | 15:57

రాయ్ పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు.

Nov 08, 2023 | 15:33

తిరువనంతపురం :   గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌పై కేరళ ప్రభుత్వం బుధవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Nov 08, 2023 | 14:29

న్యూఢిల్లీ :   మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందిన ఐదుగురు సభ్యులను కిడ్నాప్‌కు గురైనట్లు అధికారులు బుధవారం తెలిపారు.

Nov 08, 2023 | 13:09

పాట్నా :   జనాభా నియంత్రణ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ బుధవారం ప్రకటించారు.

Nov 08, 2023 | 12:00

కోల్‌కతా :   తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) బుధవారం సమన్లు జారీచేసింది.

Nov 08, 2023 | 11:45

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌లోని జమ్ము, సాంబ జిల్లాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం సోదాలు చేపట్టింది.

Nov 08, 2023 | 11:27

ప్రభుత్వానికి నచ్చిన వారినే ఎంపిక చేయకూడదు సెలెక్టివ్‌గా నియామకాలు జరిగితే సీనియారిటీ క్రమానికి విఘాతం కలుగుతుంది

Nov 08, 2023 | 11:18

రాష్ట్రపతికి  అదీర్‌ రంజన్‌ లేఖ

Nov 08, 2023 | 11:12

అసమ్మతి తెలిపేందుకు సమయం కోరిన ప్రతిపక్ష సభ్యులు

Nov 08, 2023 | 10:54

న్యూఢిల్లీ : వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు గానూ బాణాసంచా కాల్చడంపై తాము జారీ చేస్తున్న ఆదేశాలకు దేశవ్యాప్తంగా గల రాష్ట్రాలన్నీ కట్టుబడి వుండాలని

Nov 08, 2023 | 10:35

డిజిటల్‌ పరికరాల స్వాధీనం తీవ్రమైన అంశం ఏజెన్సీలతో నడిచే ప్రభుత్వం కాకూడదు నెల రోజుల్లో మార

Nov 08, 2023 | 09:42

మిజోరంలో 77.04 శాతం పోలింగ్‌ ఛత్తీస్‌గఢ్‌లో పలు జిల్లాల్లో ఉద్రిక్తత ఐజ్వాల్‌/రా