Business

Oct 13, 2023 | 21:24

న్యూయార్క్‌ : అమెరికన్‌ చిప్‌ దిగ్గజం క్వాల్‌కాం వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. దాదాపు 1258 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది.

Oct 13, 2023 | 21:16

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల తయారీదారు ఒప్పో భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్‌ ఫైండ్‌ ఎన్‌3 ఫ్లిప్‌ను విడుదల చేసింది. దీని ధరను 94,999గా నిర్ణయించింది.

Oct 13, 2023 | 21:08

హైదరాబాద్‌ : టెక్నాలజీ సంస్థ కంట్రోల్‌ఎస్‌ భారీ విస్తరణ ప్రణాళికలు చేపట్టినట్లు పేర్కొంది.

Oct 12, 2023 | 21:32

న్యూఢిల్లీ : కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌)లో భాగంగా కంటి చికిత్సలకు సాయం చేయనున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది.

Oct 12, 2023 | 21:27

ఎఐ నిపుణుడు జాఫ్రె హింటన్‌

Oct 12, 2023 | 21:23

న్యూఢిల్లీ : గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇండో అమెరికన్‌ అపర్ణ చెన్నప్రగడ నియమితులయ్యారు.

Oct 12, 2023 | 21:18

న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) 2023ా24 ప్రథమార్థం (హెచ్‌1)లో రికార్డ్‌ అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది.

Oct 12, 2023 | 21:12

న్యూఢిల్లీ : ప్రముఖ ఐటి సంస్థ యాక్సెంచర్‌ భారత ఉద్యోగుల పట్ల పక్షపాత దోరణీని అవలంభిస్తోంది.

Oct 12, 2023 | 21:07

న్యూఢిల్లీ : ప్రస్తుత పండగ సీజన్‌లో రుణగ్రహీతలను ఆకర్షించడానికి ఐడిబిఐ బ్యాంక్‌ 'రిటైల్‌ లోన్‌ ఫెస్ట్‌'ను ప్రకటించింది.

Oct 12, 2023 | 21:02

- కెవైసి నిబంధనల అమల్లో విఫలం - ఆ సంస్థకు రూ.5.39 కోట్ల పెనాల్టీ - ఆర్‌బిఐ చర్యలు

Oct 11, 2023 | 21:30

న్యూఢిల్లీ : బీమా టెక్‌ కంపెనీ ఇన్సూరెన్స్‌దేకో భారీగా నిధులు సమీకరించింది.