News

Aug 06, 2021 | 09:43

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తన తాజా బులిటెన్‌లో పేర్కొంది.

Aug 06, 2021 | 08:27

యాంగాన్‌ : మయన్మార్‌లోని అటవీ ప్రాంతాల్లో సుమారు 40 మృతదేహాలు బయటపడ్డాయి. దేశంలోని మధ్య ప్రాంతంలో ఇవి వెలుగుచూశాయి.

Aug 06, 2021 | 08:03

తూర్పు గోదావరి : సినీనటుడు, 'కిరాతకుడు' హీరో.. మాజీ సర్పంచ్‌ బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్‌ (64) అనారోగ్యంతో మృతి చెందారు.

Aug 06, 2021 | 06:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంటు అవార్డును తీసుకోరాదని నిర్ణయించినట్టు ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

Aug 06, 2021 | 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి-2021 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.

Aug 05, 2021 | 22:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చెట్లపెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Aug 05, 2021 | 21:14

అక్టోబర్లో వెయ్యి గ్రామాల్లో.. డ్రోన్లు, రోవర్లు, కోర్‌స్టేషన్ల ద్వారా సర్వే ప్ర

Aug 05, 2021 | 20:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగన్‌ ప్రభుత్వం 25 నెలల్లో రూ.1,49,212.11 కోట్ల అప్పు చేసిందని శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు.

Aug 05, 2021 | 20:17

ప్రజాశక్తి-విశాఖపట్నం : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నూతన ఛాన్స్‌లర్‌గా ప్రముఖ బయోటెక్నాలజీ, జన్యు శాస్త్రవేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) మ

Aug 05, 2021 | 20:10

న్యూఢిల్లీ : దోచుకెళ్లిన 75 శాతం వారసత్వ సంపదను మోడీ హయాంలోనే తిరివి రప్పించగలిగామని కేంద్ర సాంస్కృతిక,, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి చెప్పారు.

Aug 05, 2021 | 19:43

ఇస్లామాబాద్‌ : వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే షెల్‌ఫోన్‌లను బ్లాక్‌ చేస్తామంటూ పాక్‌ ప్రభుత్వం హెచ్చరించింది.

Aug 05, 2021 | 18:09

అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 82,297 నమూనాలు పరీక్షించగా.. 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది.