News

Aug 09, 2021 | 11:22

డెహ్రాడూన్‌ : భారత హాకీ ప్లేయర్‌ వందన కఠారియాను రాష్ట్ర మహిళా సాధికారత, బాలల అభివృద్ధి విభాగానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

Aug 09, 2021 | 11:16

న్యూఢిల్లీ : 'సముద్ర తీర భద్రతను మెరుగుపరచడంలో - అంతర్జాతీయ సహకారం' కార్యక్రమంపై సోమవారం వర్చువల్‌ వేదికగా అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది.

Aug 09, 2021 | 10:18

ముంబయి : ప్రముఖ బాలివుడ్‌ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) మరణించారు.

Aug 09, 2021 | 10:18

అహ్మదాబాద్‌ : గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Aug 09, 2021 | 10:09

న్యూఢిల్లీ : అసోం-మిజోరాం సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత్‌బిస్వా శర్మ సోమవారం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.

Aug 09, 2021 | 09:59

ఏథెన్స్‌ : గ్రీస్‌లో అగ్నిమాపక విభాగానికి చెందిన పెజెటెల్‌ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Aug 09, 2021 | 09:48

కర్నూలు : తన అరాచకాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో...

Aug 09, 2021 | 08:17

పాతబస్తీ : అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. తిరిగొచ్చిన అన్న వేధింపులు.. కట్నకానుకల కోసం అత్తమామల వేధింపులు..

Aug 09, 2021 | 07:26

ప్రశ్నించిన న్యూస్‌ పోర్టల్‌పై కేసులు గువహతి : అసోం రాష్ట్రంలో పలుచోట్ల బిజెపి మంత్రుల హోర్డింగులు వెలిసిన ఘ

Aug 09, 2021 | 07:08

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు.

Aug 08, 2021 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి రైతులు, ప్రజలపై ప్రభుత్వ నిర్బంధం గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు.

Aug 08, 2021 | 22:19

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌కు హాజరుకావాలని, పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా, రైతాంగ సమస్యలతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగాలన్న తమ వాదనలను వినాలని