Business

Apr 12, 2023 | 21:10

వాషింగ్టన్‌ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్‌తో భేటీ అయ్యారు.

Apr 12, 2023 | 21:02

సరైన వ్యక్తి దొరికితే వదిలేస్తా : ఎలన్‌ మస్క్‌ వెల్లడి వాషింగ్టన్‌ : ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను నడపడం ఎలన్‌ మస

Apr 12, 2023 | 18:52

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎమెరిటస్‌ మాజీ చైర్మన్‌ కేషుబ్‌ మహీంద్రా (99)బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Apr 11, 2023 | 21:36

ముంబయి: ఆలిండియా ఫిడే ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో 12ఏళ్ల ఇషాన్‌ టెండూల్కర్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

Apr 11, 2023 | 21:14

హైదరాబాద్‌: ఏప్రిల్‌ 21 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌పై 7వ అంతర్జాతీయ సదస్సు (ఐసిఆర్‌బిఒ) జరగనుంది.

Apr 11, 2023 | 21:10

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి అమెరికాలో పెట్టుబడిదారులతో మంత్రి న్యూఢిల్లీ :

Apr 11, 2023 | 21:08

ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌: పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ట

Apr 11, 2023 | 21:05

వాషింగ్టన్‌ : ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌పై ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు కోర్టుకు ఎక్కారు.

Apr 11, 2023 | 21:02

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్థి రేటు 5.9 శాతానికే పరిమితం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తెలిపింది.

Apr 10, 2023 | 22:26

సగం వాటా ఈ రెండు దేశాలదే వాషింగ్టన్‌ : ప్రపంచ వృద్థి రేటులో భారత్‌, చైనాలు కీలక పాత్రను పోషించనున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధ

Apr 10, 2023 | 21:34

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతోన్నందున వ్యాక్సిన్‌ కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి సిద్దం అవుతున్నాయి.

Apr 10, 2023 | 21:33

న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఇండ్కల్‌ కొత్తగా ఏసర్‌ లార్జ్‌ బ్రాండ్‌పై ప్రీమియం ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మిషన్లను ఆవిష్కరించినట్లు తె