Business

Apr 10, 2023 | 21:31

వాషింగ్టన్‌ : నగదు చెల్లింపుల యాప్‌ గూగుల్‌ పేలో స్క్రాచ్‌ చేసిన కొందరికి రూ.80,000 (దాదాపు వెయ్యి డాలర్లు) వరకు ఖాతాల్లో జమ అయ్యాయి.

Apr 10, 2023 | 13:19

ముంబయి  :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాల్లో నిలిచాయి.

Apr 09, 2023 | 21:32

ఢిల్లీ: అందుబాటు ధరలో ఫాస్ట్రాక్‌ మరో స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. లిమిట్‌లెస్‌ ఎఫ్‌ఎస్‌1 పేరిట తీసుకొస్తున్న ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ సపోర్ట్‌ ఉంది.

Apr 08, 2023 | 21:32

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత్‌ నుంచి రూ.85,000 కోట్ల విలువ చేసే మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు జరిగాయని ఇండియా సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్

Apr 08, 2023 | 21:25

హైదరాబాద్‌ : రస్నా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ దివంగత అరీజ్‌ పిరోజ్‌ షా ఖంబాటాకు ఎట్టకేలకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.

Apr 08, 2023 | 21:18

హైదరాబాద్‌ : బిగాస్‌ ఆటో కొత్తగా సి12 స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే డి15, బి8, ఎ2 ఇవిల విజయ బాటలో సి12ను ఆవిష్కరించినట్లు తెలిపింది.

Apr 08, 2023 | 21:09

న్యూఢిల్లీ : గడిచిన ఎనిమిదేళ్లలో రూ.23.2 లక్షల కోట్ల ముద్రా రుణాలు జారీ చేయడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Apr 08, 2023 | 21:02

ఆ ముగ్గురిపై సిబిఐ దాఖలు

Apr 07, 2023 | 21:30

న్యూఢిల్లీ : ఫిన్‌టెక్‌ సంస్థ జస్ట్‌మనీ తమ 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. జెస్ట్‌మనీ కొనుగోలు కోసం ఫోన్‌పే జరిపిన చర్చలు విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Apr 07, 2023 | 21:23

స్టీల్‌ మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి

Apr 07, 2023 | 21:15

హైదరాబాద్‌ : ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డిజైన్‌, తయారీదారు అయినా క్వాంటమ్‌ ఎనర్జీ కొత్త వేరియంట్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది.