Potti sriramulu nellor

Sep 16, 2023 | 20:23

రక్తదానం చేస్తున్న దృశ్యం ఐక్యపోరాటాలకు ట్రేడ్‌ యూనియన్లు సిద్ధం -సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత -ఘనంగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆవిర్భావదినోత్సవ కార్యక్రమం

Sep 16, 2023 | 20:20

ప్రజాశక్తి -రాపూరు :రాపూరు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ అప్పాజీ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Sep 16, 2023 | 19:22

ప్రజాశక్తి-కందుకూరు : కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సైబర్‌ సెక్యూరిటీ(సిఎస్‌) విద్యార్థులు ప్రత్యేకతను చాటేందుకు కషి చేయాలని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య ఉద్భవించారు.

Sep 16, 2023 | 19:20

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మండల వైసిపి అధ్యక్షులుగా విక్కిరాల పేట గ్రామానికి చెందిన గంగవరపు వెంకటరావు నియమితులయ్యారు.

Sep 16, 2023 | 19:17

ప్రజాశక్తి-కందుకూరు :స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 45వ వ్యవస్థాపక దినోత్సవం కందుకూరులో కె ప్రవీణ్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. డిపో కార్యదర్శి రమణయ్య జెండా ఆవిష్కరణ చేశారు.

Sep 14, 2023 | 20:07

దీక్షలో పాల్గొన్న నాయకులు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

Sep 14, 2023 | 20:05

ప్రజాశక్తి-కందుకూరు : మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులకు నిరసనగా చంద్రబాబు నాయుడుని జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్‌తో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన

Sep 14, 2023 | 20:04

సాయం అందజేస్తున్న దృశ్యం మతుని కుటుంబానికి ఆర్థిక సాయం

Sep 14, 2023 | 20:02

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్‌ కెవి పద్మావతి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఒంగోలు పాలక మ

Sep 14, 2023 | 19:59

మాట్లాడుతున్న సర్పంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌

Sep 14, 2023 | 19:59

ప్రజాశక్తి-కందుకూరు : నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో తెలుగు మహిళలు గురువారం పాదయాత్ర నిర్వహి

Sep 14, 2023 | 19:57

ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి ఆధ్వర్యంలో కందుకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలతో వైసిపి నేతల్లో వణుకు మొదలైందని నియోజవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.