ప్రజాశక్తి -ఉలవపాడు :ఈ నెల 26, 27, 28 తేదీల్లో విశాఖపట్నం ఎస్జిఎ ఆధ్వర్యంలో అండర్-19 వాలీబాల్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించిన ప్రకాశం జిల్లా జట్టుకు ఉలవపాడు ప
ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన కొండముడుసు పాలెం గ్రామానికి చెందిన కలవకూరి యానాదికి వైఎస్ఆర్ బీమా పథకం రూ.5.లక్షలు మంజూరైంది.