ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండలంలోని నరుకూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో దుప్పట్లు పంపిణీ చేశారు.
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు శ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం కోసం ఎంఎల్ఎ మానుగుంట మహీధర్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రజాశక్తి-నెల్లూరు : బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మకాలను అడ్డుకుని జిల్లాలో వరిపంట సాగుబడి చేస్తున్న రైతులకు సరిపడా ఆర్బికే కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు
ప్రజాశక్తి-నెల్లూరు :మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్రాజు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు