ప్రజాశక్తి -మర్రిపాడు : . సోమిశిల హైలెవల్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేసి మెట్ట ప్రాంతాలకు సాగు, త్రాగు నీరు అందించాలని ఎంఎల్సి విటపు బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి - లింగసముద్రం :మాలకొండ్రాయునిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాద్యాయులు కెవి.క్రిష్ణారెడ్డి గ్రామానికి వచ్చిన ఎంఎల్ఎ మా