ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఓటు హక్కుపై అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్ధేశ్యమని ఎంపిడిఒ కన్నం హేమలత తెలిపారు.
ప్రజాశక్తి -వెంకటాచలం :విక్రమ సింహపురి యూనివర్సిటీ కావలి కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో పనిచేస్తున్న ఆచార్య రాము అకాల మరణం బాధాకరమని పలువురు విచారం వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సౌత్ ఆములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు షేక్.