బూట్లు అందజేసిన శ్రీకాంత్ : ప్రజాశక్తి -కందుకూరు : యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతానికి తన వంతు కషిగా తూర్పు రాయలసీమ పట్టభుద్రు
ప్రజాశక్తి -కందుకూరు : అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కమిటీ సభ్యుల నిరంతర పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో దళితులపై దాడులు చేస్తున్న ఆధిపత్య అగ్రకుల పెత్తందారులను అరెస్టు చెయ్యాలని కోరుతూ 8న జరుగుతున్న సదస్సును జయప్రదం చెయ్