ప్రజాశక్తి-కందుకూరు :34 ఆంధ్రా బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన 6వ వార్షిక శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రకాశం ఎన్సిసి విద్యార్థులు ప్రశంసలు అందుకోవడం హర్షనీయమని ఆఫీసర్ హిమామ్ గురువా
. ప్రజాశక్తి-కందుకూరు :కోవూరు సర్పంచ్ ఆవుల మాధవరావు ను గురువారం ఎంఎల్ఎ మాను గుంట మహీధర్రెడ్డి పరామర్శించారు. ఈనెల 7వ తేదీన సర్పంచ్ మాధవరావు తండ్రి మరణించారు.
ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని ఓగూరు పలుకూరు రైతు భరోసా óకేంద్రాలను కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు పి అనసూయ గురువారం సందర్శించారు. గ్రామ వ్యవసాయ సిబ్బందికి సూచనలు చేశారు.