Kadapa

Jul 23, 2023 | 21:46

కడప అర్బన్‌ : ప్రజలను విభజించడానికే యుసిసి ప్రస్తావనను బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చిందని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం పాతబస్టాండ్‌ సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.

Jul 23, 2023 | 21:42

కడపప్రతినిధి : మందుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీల ద్వారా ప్రజారోగ్యానికి పాటుపడుతున్నాం.

Jul 23, 2023 | 21:40

కడప అర్బన్‌ : జిల్లాలోని బడుగు, బలహీనవర్గాల అభ్యుదయం కోసమే లయన్స్‌ క్లబ్‌ ఏర్పాటైందని తన కార్యవర్గం ప్రక టించింది.

Jul 23, 2023 | 14:12

కొండాపురం (కడప) : లారీ, బస్సును ఢీకొట్టడంతో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలైన ఘటన ఆదివారం కొండాపురం మండలంలో జరిగింది.

Jul 22, 2023 | 22:14

 కడప అర్బన్‌ : మణిపూర్‌లో కుకీల తెగకు చెందిన గిరిజనులపై మేయితీ వర్గాన్ని ప్రేరేపించి దాడులకు పాల్పడుతున్న సంఫ్‌ు పరివార్‌ చర్యలకు స్వస్తి పలకకపోతే రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాల్సి

Jul 22, 2023 | 22:13

 పులివెందులరూరల్‌ : వ్యవసాయం చేసే ప్రతి రైతునూ శాస్త్రవేత్తను చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దేశంలోనే మొదటిసారిగా పులివెందులలోని ఏపీకార్ల్‌లో రైతు శాస్త్రవేత్త శిక్షణ శిబిరాన్ని

Jul 22, 2023 | 21:44

ఖాజీపేట : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. రైతన్నలు వర్షాలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ బోర్ల కింద నారుమళ్లు వేయడానికి రైతన్నలు సంసిద్ధమయ్యారు.

Jul 22, 2023 | 21:41

ప్రొద్దుటూరు : జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్‌ మధ్యతరగతి కుటుంబీకులు సొంతింటికలను నెరవేర్చుకునేందుకు మంచి అవకాశమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు.

Jul 22, 2023 | 21:35

పుల్లంపేట : జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.

Jul 21, 2023 | 21:38

కడప ప్రతినిధి  : జిల్లాలోని భారీ సాగునీటి ప్రాజె క్టుల్లో మైలవరం ఒకటి. ఇటువంటి ప్రాధాన్యత ప్రాజెక్టు రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాల ధాటికి మరమ్మతులకు గురైంది.

Jul 21, 2023 | 21:35

కాశినాయన : మండలంలోని ఓబులాపురం, సర్వే నంబర్‌ - 1లో బద్వేలు పట్టణానికి చెందిన రామకష్ణ అనే భూకబ్జాదారుడికి ఇచ్చిన బినామీ పట్టాలు రద్దు చేసి స్థానికులైన పేదలు న్యాయం చేయాలని జిల్లా భూ పోరాట కమిటీ అధ్

Jul 21, 2023 | 21:31

ప్రొద్దుటూరు : కొంత కాలంగా అపరిషృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘ (సిఐటియు అనుబంధం) గౌరవాద్యక్షులు సత్యనారాయణ అన్నారు.