Kadapa

Oct 16, 2023 | 11:45

ప్రజాశక్తి  - చాపాడు : వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే ఎస్ రఘురామి రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్ద

Oct 15, 2023 | 21:12

 బ్రహ్మంసాగర్‌ పెండింగ్‌ పనులు వేగవంతం చేస్తాం. రూ.28 కోట్ల తో బ్రహ్మంసాగర్‌ కెనాల్‌ మరమ్మతు పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాం.

Oct 15, 2023 | 21:04

 కడప అర్బన్‌ : తనకు రాజకీయ గురువు షేక్‌. హు సేన్‌ సత్యాగ్ని అని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజాద్‌ బాషా అన్నారు.

Oct 15, 2023 | 20:58

ఒంటి మిట్ట : మండలంలోని కుడ ములూరు వద్ద సోమశిల వెనుక జలాల పంపు హౌస్‌ నుంచి ఒంటిమిట్ట చెరువుకు రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు.

Oct 14, 2023 | 20:36

కడప అర్బన్‌ : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు.

Oct 14, 2023 | 20:32

 కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఉన్నత పదవులు అందుతాయని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.

Oct 14, 2023 | 20:26

కడప : రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎదగాలని స్టెప్‌ సిఇఒ సి. సాయి గ్రేస్‌ అన్నారు.

Oct 14, 2023 | 20:21

 కడప అర్బన్‌ : జిల్లాలో ప్రయివేట్‌, కార్పొరేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాద్యాయుల హక్కులను యాజమాన్యాలు హరిస్తాయని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌ తెలిపారు.

Oct 13, 2023 | 21:52

పులివెందుల టౌన్‌ : పోలీస్‌ శాఖలో అక్రమాలకు, అవినీతికి పాల్పడిన పోలీసులపై ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ కొరడా ఝళిపించారు. ఎస్‌ఐ సత్యనారాయణను విఆర్‌ పంపారు. అలాగే కానిస్టేబుల్‌ బి.

Oct 13, 2023 | 21:48

 కడప అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం

Oct 13, 2023 | 21:40

పులివెందుల టౌన్‌ : వాతావరణం వేసవి తలపిస్తుంది. మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు పంటలు ఎండ తాకిడిని తట్టుకోలేక పోతున్నాయి. రైతన్నల్లో ఆందోళన మొదలైంది.

Oct 13, 2023 | 21:33

ఖాజీపేట : ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఆశయమని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పేర్కొన్నారు.