ప్రజాశక్తి-గణపవరం : రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు బ్రాకెట్లో వాసు బాబు అన్నారు.
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో పేద మహిళలకు టిడ్కో గృహాలు అప్పగించకుండా సిఎం జగన్ మోసం, దగా చేసినందుకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండో రోజు శుక్రవారం కూడా ప