Sri Satyasai District

Oct 10, 2023 | 21:55

       చిలమత్తూరు : ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ ఎంపిక కోసం శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల గ్రామ పంచాయతీల్లో ''కిల'' (కేరళ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కేరళ బంద

Oct 09, 2023 | 21:46

           సోమందేపల్లి : ప్రభుత్వం నిర్వహిస్తున్న జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైనది, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని జగనన్నకు చెబుదాం, జిల్లా ప్రత్యేక అధ

Oct 09, 2023 | 21:41

ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్‌ : హోంగార్డులు క్రమ శిక్షణతో విధులు నిర్వర్తించి పోలీస్‌ శాఖకు మంచి పేరు తేవాలని హోంగార్డ్స్‌ కమాండెంట్‌ ఎమ్‌. మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Oct 09, 2023 | 21:39

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య కోరారు.

Oct 09, 2023 | 21:39

         మడకశిర: అతివృష్టి, అనావృష్టి గత ఐదేళ్లుగా రైతులను వ్యవసాయం నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా వ్యవసాయం ఆధారపడి ఎక్కువ మంది జీవనం సాగిస్తుంటారు.

Oct 09, 2023 | 21:38

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయాలకు వస్తారని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు.

Oct 09, 2023 | 21:36

ప్రజాశక్తి-హిందూపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా సోమవారం పట్టణంలో కురుబ సామాజిక వర్గ నేతలు వారి సాంప్రదాయ పద్ధతిలో గొరవయ్యల వేషాధారణలో ర్యాలీ చేపట్ట

Oct 09, 2023 | 21:34

ప్రజాశక్తి గాండ్లపెంట : పారిశుధ్య కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.

Oct 08, 2023 | 21:43

ప్రజాశక్తి గోరంట్ల రూరల్‌ : శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర నారాయణ కారుపై ఆగంతకుడు ఎలక్ట్రికల్‌ డిటోనేటర్‌పై దాడికి పాల్పడ్డాడు.

Oct 08, 2023 | 21:40

ప్రజాశక్తి-హిందూపురం, లేపాక్షి : పేద దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములు పెద్దల పరమవుతున్నాయి.

Oct 08, 2023 | 21:37

ప్రజాశక్తి గుడిబండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని రంగాల్లోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతం మడకశిర నియోజకవర్గం.

Oct 08, 2023 | 21:30

ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ తెలిపారు.