Prakasam

Nov 14, 2023 | 23:29

ప్రజాశక్తి-చీమకుర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డే అవుతారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు.

Nov 12, 2023 | 11:12

ప్రజాశక్తి - చీరాల (ప్రకాశం) : చీరాల పట్టణ ప్రజలకు చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్‌ తరపున చీరాల పట్టణ అధ్యక్ష

Nov 11, 2023 | 01:07

ప్రజాశక్తి-కొండపి: ఉగ్రవాది కంటే ప్రమాదకరంగా రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలన సాగుతోందని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు.

Nov 11, 2023 | 01:03

ప్రజాశక్తి-పామూరు: అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరితో నవంబర్‌ 15వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ పిలుపునిచ్చారు.

Nov 11, 2023 | 00:58

ప్రజాశక్తి-చీమకుర్తి: రాష్ట్రంలో ప్రజాసమస్యలను వదిలేసిన ప్రధాన పార్టీలు మోడీ భజన చేస్తున్నాయని సిపిఎం నాయకులు విమర్శించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో ప్రజారక్షణ భేరి యాత్ర సాగింది.

Nov 11, 2023 | 00:52

ప్రజాశక్తి-కనిగిరి: రాష్ట్రంలోని ప్రజలంతా మాకొద్దు బాబోరు ఈ జగన్‌ అంటున్నారని కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.

Nov 11, 2023 | 00:48

ప్రజాశక్తి-వెలిగండ్ల: శుక్రవారం ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలకు ప్రభుత్వం నమ్మకద్రోహం -ఐక్యత పోరాటం పేరుతో అఖిలపక్షాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు

Nov 11, 2023 | 00:05

ప్రజాశక్తి -గిద్దలూరు రూరల్‌ : లౌకికవాదం,ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం ఈ నెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం గిద్దలూరు డివిజన్‌

Nov 11, 2023 | 00:02

ప్రజాశక్తి - తర్లుపాడు : మండల పరిధిలోని కేతగుడిపి ఎస్‌సి కాలనీలో ఎఫర్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌ఒ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఆర్‌ఒ ప్లాంట్‌ను ఎఫర్ట్‌ సంస్థ పౌండర్‌ జెవి.

Nov 10, 2023 | 23:54

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్‌ : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర నాయకులు ఎం.

Nov 10, 2023 | 23:52

ప్రజాశక్తి - టంగుటూరు : రాష్ట్రం అన్ని రంగాలలో సమగ్రాభివద్ధి సాధించాలంటే ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సిఎంగా ఉండాలని వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌ బాబు ఉద్ఘాటించారు.

Nov 10, 2023 | 23:49

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెంలోని ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలను ఆంధ్ర కేసరి విశ్వ విధ్యాలయం వైస్‌ ఛాన్సెలర్‌ ఎం.అంజిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కెవిఎన్‌.రాజు శుక్రవారం ఆకస