Palnadu

Nov 13, 2023 | 23:51

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/రొంపిచర్ల : క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పులపాలైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చివరకు రైల్వే పట్టాలపై మృతి చెందారు.

Nov 13, 2023 | 23:48

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వాటిల్లిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగు మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం..

Nov 13, 2023 | 23:46

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) కావూరు పిహెచ్‌సి సమావేశం పట్టణంలోని ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించారు.

Nov 13, 2023 | 23:45

ప్రజాశక్తి - వినుకొండ : ప్రధాన రహదారులు గోతులమయమై, ప్రమాదాలకు నిలయంగా మారి జనం ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చలనం కరువైంది.

Nov 13, 2023 | 12:05

పిడుగురాళ్ల (పల్నాడు) : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారు కోర్టు వద్ద జరిగింది.

Nov 13, 2023 | 11:11

పిడుగురాళ్ల (పల్నాడు) : పల్నాడులో సోమవారం ఉదయం రెండు ప్రమాదాలు జరిగాయి.

Nov 11, 2023 | 00:00

యడ్లపాడు: మండలం లోని దింతెనపాడు గ్రామము ను హర్‌ ఘర్‌ జల్‌ గ్రామం( ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చిన గ్రామం) గా ప్రకటించారు.

Nov 10, 2023 | 23:50

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మా దేశానికి హద్దులు ప్రకటించండి.. మా పై దాడులు నివారించండి.. మమ్ములను స్వేచ్ఛగా బతకనివ్వండి..

Nov 10, 2023 | 23:47

ప్రజాశక్తి - మాచర్ల : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల ఎత్తిపోల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15న శంకుస్థాపన చేయనున్నార

Nov 10, 2023 | 23:44

ప్రజాశక్తి - అమరావతి : వైసిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రను అమరావతి మండలంలో శుక్రవారం నిర్వహించారు.

Nov 10, 2023 | 23:43

ప్రజాశక్తి-చిలకలూరిపేట : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న నరమేధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని రాజకీయ పార్టీలు, ప

Nov 10, 2023 | 00:25

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించ కుండా పోయిన యువకుడు గురువారం గ్రామ సమీపంలోని కొండ పక్కన మృతిచెంది పడి ఉన్న ఘటన నరసరావుపేట మండ