Palnadu

Sep 22, 2023 | 22:41

క్రోసూరు: పెదకూరపాడు నియోజకవర్గస్థాయిలో జరిగిన టెన్ని కాయిట్‌ ఆటటో క్రోసూరు సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ విద్యా ర్థినులు ప్రతిభ కనబరిచారు.

Sep 22, 2023 | 22:41

ప్రజాశక్తి - పెదకూరపాడు : నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులోని జెడ్‌పి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 'జగనన్నకు చెబుదాం'కు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.

Sep 21, 2023 | 23:58

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ధరలు లేక తాము ఆర్థికంగా నష్ట పోతున్నా రైతులు తమ ఉదారతను చాటుకుంటున్నారు.

Sep 21, 2023 | 23:54

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : వినాయక విగ్రహ నిమజ్జనంలో అపశృతి తలెత్తి తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు.

Sep 21, 2023 | 23:51

ప్రజాశక్తి - బెల్లంకొండ : బాల్య వివాహాలు నిర్మూలించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి, ఎంపిపి చెన్నపరెడ్డి

Sep 21, 2023 | 23:50

ప్రజాశక్తి - అచ్చంపేట : ఎస్‌బిఐలో పొలాన్ని తనఖా పెట్టిన రైతుకు రూ.10 లక్షల రుణం మంజూరైంది. దాన్ని తీసుకోవడానికి రైతు గురువారం బ్యాంకు వద్దకు వచ్చారు.

Sep 21, 2023 | 23:49

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు అని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ స్వర్ణ చిన రామిరెడ్డి అ

Sep 21, 2023 | 23:48

పాఠశాలల్లో ఆటల సందళ్లువిద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి నరసింహారావు అన్నారు.

Sep 21, 2023 | 23:45

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని, నిరసనలు ధర్నాలు చేశామని, అయినా ప్రభుత్వం నిర

Sep 21, 2023 | 23:42

ప్రజాశక్తి - కారంపూడి : ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ పాఠశాలలో ట్యూషన్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.

Sep 20, 2023 | 23:07

ప్రజాశక్తి - గుంటూరు సిటి : పోలీసు నియామక పక్రియలో భాగంగా గుంటూరు రేంజ్‌ పరిధికి సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులక

Sep 20, 2023 | 23:04

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి భవన నిర్మాణ కార్మికులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు.