Manyam

Nov 10, 2023 | 21:21

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :   జిల్లాలో వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా సక్రమంగా నీరందకపోవడం వల్ల జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పంటలు దెబ్బతిన్నందున ప్రభుత్వం వెంటనే కరువు ప్రకటించాలని

Nov 10, 2023 | 21:20

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :  ఇజ్రాయిల్‌కు మోడీ మద్దతు ఇవ్వడం దారుణమని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాడులను యావత్‌ భారతదేశం ఖండించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు.

Nov 10, 2023 | 20:37

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్‌శాఖామంత్రి బూడి ముత్యాలునాయుడు,

Nov 10, 2023 | 11:19

మన్యం (పార్వతీపురం) : పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి సంఘీభావ ర్యాలీ చేపట్టారు.

Nov 09, 2023 | 22:10

పార్వతీపురం: 70 అఖిల భారత సహకార వారోత్సవాలు పోస్టరును జాయింట్‌ కలెక్టరు ఆర్‌.గోవిందరావు విడుదల చేశారు.

Nov 09, 2023 | 22:06

సీతంపేట : ఓటర్ల జాబితాలో ఉన్న తప్పిదాలను త్వరితగతిన సరిదిద్దాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. గురువారం సీతంపేట, భామిని మండలాల సూపర్‌ వైజర్లు, బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు.

Nov 09, 2023 | 22:04

గరుగుబిల్లి: ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అనవసరమైన విషయాలకు తగాదాలు పడొద్దని, కోర్టుల చుట్టూ తిరిగి ప్రజలు తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని పార్వతీపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్ఞనా

Nov 09, 2023 | 22:02

బలిజిపేట: మండల కేంద్రమైన బలిజిపేట మెట్టవీధిలో ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోనందుకు నిరసనగా గురువారం వారు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

Nov 09, 2023 | 21:57

సాలూరు: మా పొలంలో మట్టి పెరుగుకోడానికీ మేం పన్ను కట్టాలా?

Nov 09, 2023 | 21:55

సీతానగరం : క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు.

Nov 09, 2023 | 21:55

ప్రజాశక్తి - సీతంపేట :  గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలపై నిత్య సేవకుడుగా పనిచేస్తున్నారు మండలంలోని పెద్దపల్లకి వలస గ్రామానికి చెందిన గేదెల రవి.

Nov 09, 2023 | 21:54

ప్రజాశక్తి - కురుపాం :  ప్రజలకు ఇచ్చిన హామీలంటినీ ప్రభుత్వం అమలు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు.