Manyam

Nov 09, 2023 | 21:53

పార్వతీపురం : గృహనిర్మాణం, ప్రాధాన్యతా భవనాలు సకాలంలో పూర్తిచేసేందుకు నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.

Nov 09, 2023 | 21:51

ప్రజాశక్తి - కొమరాడ :  మండలంలోని కూనేరు రామభద్రపురం, కొమరాడ పిహెచ్‌సిల్లో నిర్వహించిన ప్రధాన మంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభియాన్‌ (పిఎంఎస్‌ఎంఎ) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్

Nov 09, 2023 | 21:51

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  14 నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే జీతం ఇప్పించాలని కోరినందుకు ఆ గ్రీన్‌ అంబాసిడర్‌ను ఏకంగా విధుల నుంచి సర్పంచి, పంచాయతీ కార్యదర్

Nov 09, 2023 | 21:49

పార్వతీపురం టౌన్‌: జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి మండల విద్యాశాఖాధికారులు కృషి చేయాలని విశాఖపట్నం జోన్‌-1 ఆర్‌జెడి జ్యోతి కుమారి కోరారు. గురువారం స్థానిక డిఇఒ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు.

Nov 09, 2023 | 21:48

మక్కువ : భూగర్భగనుల శాఖ లీజుదారు నుండి తీసుకున్న రవాణా రసీదులనే అనుమతి పత్రాలుగా చూపిస్తూ అక్రమంగా కంకర తరలించుకుపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Nov 09, 2023 | 21:45

భామిని : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లో జరిగిన అండర్‌ -19 కబడ్డీ పోటీల్లో స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న బిడ్డికి ఆదమ్మ, బిడ్డిక రబిక బంగారు పతకాలు సాధించా

Nov 09, 2023 | 21:31

ప్రజాశక్తి-విజయనగరం కోట :  బాణసంచా వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన విజయనగరంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగుతున్నాయి.

Nov 08, 2023 | 22:01

ప్రజాశక్తి-కురుపాం, గుమ్మలకీëపురం : స్థానిక భాషలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ తెలిపారు.

Nov 08, 2023 | 21:57

ప్రజాశక్తి-పాచిపెంట : టిడిపితోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

Nov 08, 2023 | 21:53

ప్రజాశక్తి-వీరఘట్టం : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

Nov 08, 2023 | 21:47

ప్రజాశక్తి-సాలూరురూరల్‌ : 'మీ మనస్సు నొప్పించి ఉంటే మన్నించండి. మీ పాఠశాలకు మంజూరైన ముగ్గురు ఉపాధ్యాయులను అక్కడే ఉంచుతాం' అని ఎంఇఒ రాజ్‌కుమార్‌..

Nov 08, 2023 | 21:44

ప్రజాశక్తి-సీతానగరం : ఈ నెల పదో తేదిన కలెక్టరేట్‌ వద్ద చేపట్టే రైతుల ధర్నాను విజయవంతం చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు తెలిపార