Manyam

Nov 08, 2023 | 21:40

ప్రజాశక్తి-పార్వతీపురం : జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సతీమణి కరుణ పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Nov 08, 2023 | 21:37

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : బోడికొండపై గ్రానైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట కమిటీ నాయకులపై పెట్టిన కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసి

Nov 08, 2023 | 21:34

ప్రజాశక్తి-సాలూరు : రాష్ట్రంలోని బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం తమదేనని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Nov 08, 2023 | 21:29

ప్రజాశక్తి-కలెక్టరేట్‌  : అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధితోపాటు రాష్ట్ర, మన్యం జిల్లా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపడుతున్న ప్రజా రక్షణభేరిలో భాగంగా ఈ

Nov 08, 2023 | 21:24

పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది.

Nov 07, 2023 | 21:39

ప్రజాశక్తి - భామిని : ఎన్నికలు వరకే రాజకీయమని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అర్హత ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వం వైసిపి అని, ఈ అంశం లబ్ధిదారులు మరిచిపోరాదని స్

Nov 07, 2023 | 21:37

ప్రజాశక్తి -వీరఘట్టం :  ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు చేరువచేయడానికి ఆశా కార్యకర్తలే కీలకమని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు అన్నారు.

Nov 07, 2023 | 21:36

ప్రజాశక్తి - గరుగుబిల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవ

Nov 07, 2023 | 21:34

ప్రజాశక్తి -సీతానగరం : మండలంలోని బూర్జిలో మంగళవారం బాబు ష్యూర్టీ... భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Nov 07, 2023 | 21:28

ప్రజాశక్తి - పార్వతీపురం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను షెడ్యూల్‌ తెగల ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి నిర్వహించనున్

Nov 07, 2023 | 21:16

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం పెద్ద చెరువులో ఘనంగా జరిగింది.

Nov 07, 2023 | 20:56

ప్రజాశక్తి - సాలూరు : మండల విద్యాశాఖాధికారి రాజ్‌కుమార్‌కు సమస్యలు చెప్పడానికి వెళ్లిన గిరిజనుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై గంగన్నదొరవలస గ్రామస్తు