Manyam

Nov 13, 2023 | 21:37

ప్రజాశక్తి - కురుపాం : సామాన్య, మధ్యతరగతి పేదల కుటుంబాల్లో పప్పు ఉడకడంలేదు. కందిపప్పు ధర ఆకాశాన్నంటడమే దీనికి కారణం.

Nov 13, 2023 | 21:31

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి నేడు ఎర్ర దండు కదలనుంది. సిపిఎం ఆధ్వర్యాన ఈనెల 15న విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభకు పయనమవుతున్నారు.

Nov 11, 2023 | 20:58

ప్రజాశక్తి - సీతంపేట : మండలంలోని కొత్తకోటలో పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యా

Nov 11, 2023 | 20:55

ప్రజాశక్తి- సీతానగరం : మండలంలో పాపమ్మవలస, నీలకంఠాపురం గ్రామాల్లో వ్యాధినిరోధక టీకా కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.

Nov 11, 2023 | 20:52

ప్రజాశక్తి - సీతంపేట : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల గిరిజనుల ముంగిట్లోకే వైద్యం అందుతుందని, నాణ్యమైన వైద్యంతో ఉచితంగా పాటు వైద్యపరీక్షలు, మందులు

Nov 11, 2023 | 20:50

ప్రజాశక్తి - వీరఘట్టం : బోర్డుపైన జిల్లా పేరు మార్చడానికి ఇంత నిర్లక్ష్యమా? అంటూ అధికారుల తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Nov 11, 2023 | 20:46

ప్రజాశక్తి - మక్కువ : ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న రైతుకు ఆది నుండే కష్టాలు ఎదురయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Nov 11, 2023 | 20:38

గరుగుబిల్లి : కొమరాడ, జియ్యమ్మవలస మండలాల నుంచి తరలివచ్చిన ఏనుగులు గడిచిన కొద్ది రోజుల నుంచి గొట్టివలస, దళాయివలస పరిసర ప్రాంతాల్లో సంచరించిన ప్రస్తుతం తులసిరామినాయుడువలస సమీపాన గల మామిడి తోటను ధ్వంస

Nov 11, 2023 | 20:34

పార్వతీపురం: జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జయంతి ఘనంగా నిర్వహించారు.

Nov 11, 2023 | 20:32

సీతంపేట: విశాఖ రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతల పరి రక్షణకు చర్యలు తీసుకుంటు న్నట్టు రేంజ్‌ డిఐజి ఎస్‌.హరి కృష్ణ అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ను సందర్శించారు.

Nov 11, 2023 | 20:30

పాచిపెంట:పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ అత్యంత పాశవికంగా దాడులు నిర్వహిస్తుందని, ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడుతున్నారని, తక్షణమే ఈ దాడులను  నిలిపివేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు

Nov 11, 2023 | 20:27

సాలూరు: భగవాన్‌ బిర్సా ముండా 149వ జయంతి సందర్భంగా ఈనెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ ఆదివాసీ సదస్సు, సాంస్కృతిక కళా ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ డిప్యూటీ సిఎం రాజన్నదొరకు పార్వతీపురం మన్యం